Thursday, April 25, 2024

మరోసారి నాలుగో రోజూ చమురు ధరలు పెంపు..

- Advertisement -
- Advertisement -

Fuel Prices hiked by 4th straight day

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి నాలుగో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36, డీజిల్ ధర రూ.106.60కు పెరిగాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.40, డీజిల్‌ రూ.106.99కు చేరుకుంది.

Fuel Prices hiked by 4th straight day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News