Tuesday, April 23, 2024

విద్యుదాఘాతంతో చిన్నారి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

girl dies of electric shock in medak

మెదక్: విద్యుదాఘాతంతో ఓ ఇంటికి నిప్పంటుకుని బాలిక సజీవదహనమైన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. టేక్మాల్ మండలం గొల్లగూడెంకు చెందిన సిద్ధిరాములు కుమారై భావానిని ఇంట్లో ఉంచి పోలానికి వెళ్లారు. అర్ధరాత్రి నిద్రిస్తుండగా విద్యుదాఘాతంతో ప్రమాదావశాత్తు ఇంటికి నిప్పంటుకుంది. ఈ మంటల్లో భావాని సజీవదహనమైంది. మంటల్లో చిక్కుకున్న కుతూర్ని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

girl dies of electric shock in medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News