Friday, April 19, 2024

రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు. ఈ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ విడుదల చేశారు. గోదారమ్మకు మంత్రులు జలహారతి ఇచ్చారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ ద్వారా లక్షా 14 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం మూడు టిఎంసిలుగా ఉంది. రంగనాయక సాగర్ ఒక మోటారు పంపు ద్వారా నీటి ఎత్తిపోయనుంది.

Godawari water released ranganayak sagar reservoir

 

Godawari water released ranganayak sagar reservoir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News