Friday, April 26, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized at Shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం బంగారం పట్టుబడింది. 699.5 గ్రాముల బంగారాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం రూ.37.30లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Gold seized at Shamshabad airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News