- Advertisement -
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శుభవార్త వినిపించింది. ఈ నెల 18 నుంచి రూ.10 వేలు, ఆ పైన లావాదేవీలకు ఒటిపి ఆధారిత విత్డ్రా సౌకర్యాన్ని 24 గంటల పాటు అందివ్వనుంది. ఇప్పుడు ఒటిపి ఆధారిత నగదు ఉపసంహరణ రూ.10 వేలకు పైన రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8గంటల వరకు మాత్రమే ఉంది.
Good news for SBI customers
- Advertisement -