Thursday, April 25, 2024

రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు స్వాగతం పలకనున్న గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శీతలవిడిదికి హైదరాబాద్ వస్తున్న ద్రౌపదిముర్ముకు హకీంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్ ఘన స్వాగతం పలుకనున్నారు. ద్రౌపదిముర్ము రాష్ట్రపతి అయ్యాక తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఒకే కార్యక్రమంలో చాలా రోజుల తరువాత తమిళిసై, సిఎం కెసిఆర్ ఒకే వేదిక పై రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News