Friday, March 29, 2024

ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు: సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

CM-KCR

 

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు రాష్ట్ర ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలూ, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు.

Greetings of Sri Sharwari Nama year to people
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News