Wednesday, April 24, 2024

గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. 9168 పోస్టులను టిఎస్‌పిఎస్ భర్తీ చేయనుంది. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు అతి త్వరంలో నోటిఫికేషన్ రానున్నటు సమాచారం. ఇప్పటికి టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-2, గ్రూప్-3పై కసరత్తు చేస్తుంది. గ్రూప్-2 కింద 783 పోస్టులు, గ్రూప్-3 కింద 1373 పోస్టులు ఉన్నాయని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News