Thursday, April 25, 2024

“గుమ్మడి నర్సయ్య” సినిమా పోస్టర్ విడుదల….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఐదు సార్లు ఎంఎల్ఎగా గెలిచిన గుమ్మడి నర్సయ్యపై సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆయన నీతి నిజాయితీ విలువలతో కూడిన ప్రజా నాయకుడిగా తన సాదాసీదా జీవన విధానాన్ని గమనించిన సినీరంగం వాళ్ళు ఆయనపై సినిమా తీయడానికి ముందుకొచ్చారు. ముత్యాలగారి ఆధ్వర్యంలో దర్శకుడు పరమేశ్వర్  ‘గుమ్మడి నర్సయ్య’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  గుమ్మడి నర్సయ్య సినిమాకు సంబంధించిన డిజైన్ పోస్టర్ ను విడుదల చేశారు. 1983 నుంచి 2009 వరకు ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలో గుమ్మడి ఐదు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికలలో టిడిపి చేతిలో ఓడిపోయాడు. ఎంఎల్ఎ గెలిచిన కూడా కామన్ మ్యాన్ లాగే ఉండేవాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News