Thursday, April 25, 2024

ప్రభుత్వ మాజీ సలహాదారు పార్థివదేహానికి గుత్తా నివాళి

- Advertisement -
- Advertisement -

బ

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10పంచవటి కాలనీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారులు రామ్‌లక్ష్మణ్ పార్థివ దేహానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు. రామ్‌లక్ష్మణ్ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఐఏఎస్ అధికారిగా, ప్రభుత్వ సలహాదారుగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, రామ్‌లక్ష్మణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

Gutha Sukender Condolence to Ex Govt Advisor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News