Friday, March 29, 2024

వరి ధాన్యం కొనమంటే కేంద్రం కొనదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట న్యూస్: వరి ధాన్యం కొనమంటే కేంద్రం కొనదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మోడీ ప్రభుత్వంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎంఎల్‌ఎలను మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా బిజెపోళ్లు కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎలను కొనేందుకు రూ.100 కోట్లు పెట్టేందుకు వెనుకాడడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News