- Advertisement -
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి 4వ మున్సిపల్ వార్డులో గురువారం టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని 23వ వార్డు నాయకుడు లక్ష్మణ్, 24వ మున్సిపల్ వార్డు చైర్మన్ మంజుల రాజనర్సు వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.
Harish Rao hoisting TRS Party Flag in Siddipet
- Advertisement -