Wednesday, April 24, 2024

ఓటేసిన హరీష్, ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Harish rao Prabhakar reddy cast vote in Medak

మెదక్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రం పోలింగ్ బూత్ 8లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు  కొత్త ప్రభాకర్ రెడ్డిలు తమ హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మెదక్ జిల్లాలో 42.01 శాతం ఓటింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో మొత్తం 1026 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 431 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News