Thursday, April 25, 2024

ఆర్‌ఎస్‌ఎస్, జమాత్‌లో చేరేందుకు ఆంక్షల తొలగింపు

- Advertisement -
- Advertisement -

Haryana lifts ban

ఛండీగఢ్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్), జమాతె ఇస్లామీలో చేరేందుకు ప్రభుత్వ ఉద్యోగులపై 54 ఏళ్లుగా ఉన్న ఆంక్షలను హర్యానా ప్రభుత్వం సోమవారం ఎత్తేసింది. హర్యానా ప్రధాన కార్యదర్శి విజయ్ వర్ధన్ ఈ మేరకు సూచనలు చేస్తూ అన్ని శాఖలకు లేఖ రాశారు. దీంతో 1967 జనవరి 11 నుంచి ఉన్న నియమాలు రద్దయిపోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News