Friday, March 29, 2024

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది..

- Advertisement -
- Advertisement -

బీబీనగర్: రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. హైదరాబాద్ లోనూ కుండపోత వర్షం కురవడంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బీబీనగర్ మండల పరిధిలోని రుద్రవెళ్లి వద్ద మూసి వంతెనపై నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో బీబీనగర్, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు, తిమ్మాపూర్ స్టేషన్, చేగూర్ రోడ్డు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Heavy flood flows into Musi River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News