- Advertisement -
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉందన్నారు.
- Advertisement -