Wednesday, April 24, 2024

అర్ధరాత్రి భారీ వర్షాలు… ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు

- Advertisement -
- Advertisement -

Heavy rains in ranga reddy

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కేశమ్ పేట్ మండలంలోని అల్వాల్, తులవాని గడ్డలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వరద ధాటికి వేసిన విత్తనాలు మొలకెత్తే సమయంలో కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News