Friday, April 19, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద..

- Advertisement -
- Advertisement -

Heavy water flow to Srisailam Project

కర్నూలు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుకు 54,943 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 74,275 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు  పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.20 అడుగులకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటలకు తాకిడి పెరిగింది.

Heavy water flow to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News