Thursday, April 25, 2024

మంచాల మండలంలో గుప్త నిధుల కలకలం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో గుప్త నిధుల కలకలం సృష్టించింది. ఖాగజ్ ఘాట్ గ్రామం లో 400 సంవత్సరాల చరిత్ర గల అతిపురతమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు.  ముఖద్వారాలు ధ్వంసం చేసి గర్భగుడిలో దుండగులు తవ్వకాలు జరిపారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు దేవాలయానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News