Thursday, April 25, 2024

కరోనాపై కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

CM KCR is going to Delhi today

 

హైదరాబాద్‌: కరోనా వైరస్(కోవిడ్-19)పై ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కరోనాపై ఇతర రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలపై కూడా సమీక్షించి క్యాబినేట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

High Level Meeting on Corona at Assembly Committee Hall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News