- Advertisement -
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి నెలాఖరువరకు ఎయిర్ ఇండియా, విస్టారా విమానాలను హాంకాంగ్ ప్రభుత్వం నిషేధించింది. కొంతమంది ప్రయాణికులకు కొవిడ్ 19 పాజిటివ్ కనిపించడమే దీనికి కారణం. కొవిడ్ నెగిటివ్ రిపోర్టులు ఉన్న వారు మాత్రమే హాంకాంగ్కు వెళ్లడానికి అనుమతి ఉంటుందని, హాంకాంగ్లో దిగిన తరువాత కొవిడ్ పరీక్షతప్పనిసరిగా చేయడమౌతుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికులు అంతా పోస్ట్ కొవిడ్ పరీక్షలు హాంకాంగ్లో చేయించుకోవాలని వివరించారు.
Hong Kong bans Air India and Vistara flights
- Advertisement -