Saturday, April 20, 2024

విచారణకు హాజరైన హృతిక్ రోషన్

- Advertisement -
- Advertisement -

Hrithik arrived at office of Mumbai Police Commissioner

మహారాష్ట్ర: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబై పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. నకిలీ ఇమెయిల్ ఐడి కేసులో ఫిర్యాదుకు సంబంధించి తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయడానికి ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతనిని పిలిపించింది. 2016లో కంగనా రనౌత్ పై సైబర్ పోలీసులకు హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశాడు. నకిలీ మెయిల్ ఖాతా నుంచి మెసేజ్ లు, మెయిల్స్ వస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైబర్ పోలీసులు 2 నెలల క్రితం కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించారు.

 

Hrithik arrived at office of Mumbai Police Commissioner

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News