Friday, April 19, 2024

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

Huge Devotees Visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 83,739మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 46,187మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.91కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఇవాళ స్వామివారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండడంతో బయట క్యూలైన్లలో భక్తులు బారులు తీరి వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.

Huge Devotees Visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News