Saturday, April 20, 2024

శ్రీవారి దర్శనానికి 30 గంటలు..

- Advertisement -
- Advertisement -

Huge Devotees Visit Tirumala Temple

మనతెలంగాణ/ హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో సర్వదర్శనం కోసం భక్తులు వెచ్చివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 30 గంటల సమయం పడుతుంది. గురువారం స్వామివారిని 72,195మంది దర్శించుకోగా, 41,071మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామి వారికి రూ.2.17 కోట్లు భక్తులు కానుకలు సమర్పించారు.

Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News