Saturday, March 30, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.14 కోట్లు..

- Advertisement -
- Advertisement -

Huge devotees visited Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీవారిని 25,124 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. 11,481 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీకి రూ.2.14 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

Huge devotees visited Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News