- Advertisement -
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తుతున్నారు. శ్రావణమాసం మూడో సోమవారం కావడంతో రాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నానికి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Huge devotees visits Vemulawada Rajanna Temple
- Advertisement -