Wednesday, April 24, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.9 కోట్లు

- Advertisement -
- Advertisement -

Huge Pilgrims visited Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని 29,485 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారికి 14,336మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.9 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.

Huge Pilgrims visited Tirumala Temple
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News