Wednesday, April 17, 2024

భర్తకు చున్నీతో ఉరివేసి చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

Husband killed wife in Suryapet

సూర్యాపేట: పెనపహాడ్ మండలం ధర్మపురంలో దారుణం చోటుచేసుకుంది. భర్త సంజీవ గొంతుకు చున్నీతో ఉరివేసి భార్య సునీత చంపేసింది. హత్య చేసేముందు భర్త కాళ్లు, చేతులు కట్టేసి కదలకుండా భార్య చేసింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులరాలును అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మద్యానికి బానిసై వేధింపులకు పాల్పడడంతో హత్య చేశానని ఒప్పుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News