Friday, March 29, 2024

సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Hussain Sagar damage with Vinayaka immersion

హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలన్నారు. ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ పరిస్థితుల్లో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రస్తుత పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలని తెలిపింది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల 6న తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని రాష్ట్ర ఉన్నత న్యాయం స్థానం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News