- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: నగర ప్రజలకు ఉత్తమసేవలందిస్తున్న మెట్రో రైల్ మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ప్రజా సంబంధాలు, సామాజిక మాద్యమాల్లో ప్రజా సంబంధాలపై, గ్లోబుల్ కమ్యూనికేషన్ వంటి వాటిపై ఎఅండ్టి ఎంహెచ్ఆర్ఎల్ ప్రధాన నిర్వహకులు అనిదితా సిహ్హా అవార్డులను స్వీకరించినట్లు ఎఅండ్టి ఎంఆర్హెచ్ఆర్ఎల్ ఎండి కెవిబి రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు అవార్డుల రావడంత తమకెంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలకు మెట్రోలు నాణ్యమైన సేవలందిస్తుందని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల నుంచి ప్రశంసలు పొందున్నట్లు చెప్పారు.
Hyderabad Metro Rail got 3 National Awards
- Advertisement -