- Advertisement -
న్యూఢిల్లీ: లాక్డౌన్ విధింపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ విధించడానికి తాను అనుకూలం కాదన్నారు. కట్టడి చర్యలు విఫలమైతే లాక్డౌన్ తప్ప గత్యంతరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆస్పత్రికి వెళ్లే ముందే యాప్ లో పడకలు ఉన్నాయో లేదో చూసుకోవాలని కేజ్రీ సూచించారు. అత్యవసరమైతేనే ఆస్పత్రిలో చేరాలని ప్రజలకు తెలిపారు.
I am not in favour of lockdown Says Arvind Kejriwal
- Advertisement -