Thursday, April 25, 2024

సినిమా టికెట్ల ధరలు పెంపు

- Advertisement -
- Advertisement -

Increase in movie ticket prices in Telangana

మల్టీఫ్లెక్స్‌లో గరిష్టంగా
రూ.250, ఎసి థియేటర్లలో
అత్యధికంగా రూ.150
టికెట్ ధరలకు జిఎస్‌టి, నిర్వహణ ఛార్జీలు అదనం

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. థియేటర్లలో టికెట్ ధరల పెంపుకు ఆమోదం తెలిపారు. మల్టీప్లెక్స్‌లలో కనీస ధర రూ. 100, గరిష్ట ధర రూ. 250కి పెంచింది. మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్ల ధరను గరిష్టంగా రూ. 300కు పెంచుకోవడానికి అనుమతించింది. ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 50, గరిష్ట ధర రూ. 150గా నిర్ణయించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News