Thursday, April 25, 2024

మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

India win toss and opt bowl against England

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో కలిశాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ మళ్లీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. కాగా, ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో ఇరుజట్లు చెరో విజయం సాధించాయి. ఈ మ్యాచ్ లో గెలుపొంది ఆధిక్యంలో నిలువాలని భారత్, ఇంగ్లండ్ పట్టుదలగా ఉన్నాయి.

IND vs ENG 3rd T20: ENG win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News