Friday, April 26, 2024

టీమిండియాకు షాక్.. ఒకే ఓవర్ లో పుజారా, కోహ్లీలు డకౌట్..

- Advertisement -
- Advertisement -

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్లలో పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)లను కివీస్ స్పిన్న అజాజ్ ఔట్ చేసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. దీంతో భారత్ 80 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి మయాంక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో భారత్ 47 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(77), శ్రేయస్ అయ్యర్(14)లు ఆడుతున్నారు.

IND vs NZ 2nd Test: Kohli and Pujara dismissed by Ajaz

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News