- Advertisement -
కొలంబో: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆతిథ్య శ్రీలంక జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ పృథ్వీ షా డకౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ(27) కూడా ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా కొనసాగుతోంది. దీంతో భారత్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ శిఖర్ ధావన్(41), సూర్యకుమార్ యాదవ్(30)లు ఉన్నారు.
IND vs SL 1st T20: Sanju Samson out at 27
- Advertisement -