Wednesday, April 17, 2024

రెండో టీ20: నిరాశపర్చిన బ్యాట్స్ మెన్స్.. లంక టార్గెట్ 133

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆతిథ్య జట్ట శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. దీంతో భారత్, శ్రీలంక జట్టుకు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(40), రుతురాజ్ గైక్వాడ్(21), సంజు సాంమ్సన్(7), నితిష్ రాణా(9), పడిక్కల్(29), భువనేశ్వర్ కుమార్(13 నాటౌట్)లు విఫలమయ్యారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

IND vs SL 2nd T20: India set Target 133 runs against SL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News