Wednesday, April 24, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

Ind won toss opt batting in Ind vs NZ

కాన్పూర్: కాన్పూర్ వేధికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందున ఈ సిరీస్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

భారత జట్టు: రహానే, పుజారా, శ్రేయస్, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, సాహా, జడేజా, అశ్విన్, ఉమేశ్, ఇషాంత్, అక్షర్

న్యూజిలాండ్ జట్టు: లేథమ్, విల్ యంగ్, విలియ్సమన్, టేలర్, నికోల్స్, బ్లండెల్, రాచిన్, రవీంద్ర, సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జేమీసన్, సోమర్ విల్లే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News