Friday, March 29, 2024

భారత్ లో కొత్తగా 48,648 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

India corona cases update today

ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 563 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 80.88 లక్షలకు చేరుకోగా 1.21 లక్షల మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 73.73 లక్షల మంది కోలుకోగా5.94 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 10.77 కోట్ల మంది కరోనా పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News