Friday, April 26, 2024

భారత్ లో కొత్తగా 35,551 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India corona positive total cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 35,551 పాజిటివ్ కేసులు నమోదుకాగా 526 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 95.34 లక్షలకు చేరుకోగా 1.38 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 89.73 లక్షల మంది కోలుకోగా 4.22 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 14.35 లక్షల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 11.11 లక్షల మంది కరోనా టెస్టులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News