Wednesday, April 24, 2024

రెండో ఇన్నింగ్స్: టీమిండియా 276/7 డిక్లేర్..

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 539 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్‌(6)ను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం కివీస్ జట్టు 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్(11), డారిల్ మిచెల్(11)లు ఉన్నారు.

India declare at 276/7 against NZ in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News