Thursday, April 18, 2024

కోహ్లీ ఔట్.. టీమిండియా 48/3

- Advertisement -
- Advertisement -

 

చట్టోగ్రామ్: జహుర్ అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ 20 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ 22 పరుగులు చేసి ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. విరాట్ కోహ్లీ ఒక పరుగు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News