Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 41,806 పాజిటీవ్ కేసులు.

- Advertisement -
- Advertisement -

India records 41806 fresh Covid 19 cases

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 19,43,488మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 41,806 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసులు 3,09,46,074కు చేరాయి. 4,11,989మంది బాధితులు చనిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,32,041 కోరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24గంటల్లో 39,130మంది కరోనా నుంచి కోలుకోగా, మెత్తం కొవిడ్ నుంచి 3,01,43,850మంది బాధితులు వైర‌స్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం కేరళలో 15,637 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 8,602 కరోనా కేసులు నమోదయ్యాయి.

India records 41806 fresh Covid 19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News