Friday, April 26, 2024

దేశంలో మరో 552 కరోనా కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 552 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాగాజా మరో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,31,849కు చేరుకుంది. మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4.49కోట్లు దాటింది. దేశంలో ఇప్పటివరకు 4.44కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా 6,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, మొత్తం కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, యాక్టీవ్ కేసుల రేటు 0.01 శాతంగా ఉంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్లకు పైగా కరోనా డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News