Friday, March 29, 2024

భారత్ లో కొత్తగా 1,41,986 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 141986 fresh Covid cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కోవిడ్-19 కేసులు, 285 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అదే సమయంలో మరో 40,895 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 4,72,169 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు 3,44,12,740 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4,83,463 వైరస్ బారినపడి మృతిచెందారు. దేశవ్యాప్తంగా 150.06 కోట్ల మందికిపైగా కోవిడ్ టీకా డోసుల వేశారు. భారత్ లో రోజువారీ సగటు పాజిటివిటీ రేటు 9.28 శాతానికి ఎగబాకిందని ఆరోగ్య తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News