Thursday, April 25, 2024

దేశంలో ఒమిక్రాన్ @422

- Advertisement -
- Advertisement -

India Reports 422 Omicron Cases

న్యూఢిల్లీ: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరుకుంది. ఇందులో ఒమిక్రాన్ నుంచి 130 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు, ఢిల్లీలో 79 కేసులు, గుజరాత్ 43, తెలంగాణలో 41 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు.

India Reports 422 Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News