Friday, April 19, 2024

దేశంలో మరో 8,603 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

India reports 8603 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్తతగ్గాయి. గడిచిన 24 గంటల్లో 8,603 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 415 కరోనాతో మరణించగా 8,190 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో  99,974 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 73 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా ఇప్పటివరకు 126.53 కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News