Wednesday, April 24, 2024

దేశంలో 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 961 Omicron Cases

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా పాజిటీవ్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది.దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గురువారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 320మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 263 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 252 కేరళలో 69, తెలంగాణలో 62, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్నాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

India Reports 961 Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News