Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports Covid 12751 fresh cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ డేటా 4,35,16,071కి చేరుకుంది. తాజాగా మరో 42 మరణాలు నమోదయ్యాయి. భారత్ లో ప్రస్తుతం 1,31,807 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.50 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News