Tuesday, April 23, 2024

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీంతో భారత జట్టు పీకల్లోతు కష్టాలో పడింది. ఆస్ట్రేలియా బౌలర్ల బంతులు బుల్లెట్ల దూసుకొస్తున్నాయి. స్టార్క్ నిప్పులు చెరిగే బంతులు విసరడంతో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, సూర్యాకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ తోకముడిచారు. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగారు. రోహిత్ శర్మ 13 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News