Saturday, April 20, 2024

హార్దిక్ పాండ్య ఔట్… భారత్-300/6

- Advertisement -
- Advertisement -

India vs England 3rd ODI Live

పుణె: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 276 పరుగుల వద్ద హార్దిక్ పాండ్య (64)పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో పాండ్య మెరుపులు మెరిపించాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హార్దిక్‌ 36 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. వన్డేల్లో అతనికిది ఏడో అర్ధశతకం. శామ్‌ కరన్‌ వేసిన 36వ ఓవర్‌ ఆఖరి బంతికి పంత్(78)‌..వికెట్‌ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీ దిశగా సాగుతున్న పంత్‌ అనూహ్యంగా ఔటయ్యాడు. 44 ఓవర్లకు భారత్‌6 వికెట్లకు 308 పరుగులు చేసింది. ప్రస్తుతం ఠాకూర్‌(14), కృనాల్‌ పాండ్య (13) క్రీజులో ఉన్నారు.

India vs England 3rd ODI Live

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News